God ప్తె నమ్మకం కోల్పోయే moments ఈ సృష్టిలో అత్యంత శక్తివంతుడు సృష్టి లయకారుడు సృష్టిని నిర్మించడం నాశనం చేయడం సృష్టిలోని జీవాన్ని సృష్టించాలన్న నశింపజేయాలన్నా మంచిని పెంచి చెడును నాశనం చేసే అత్యంత శక్తివంతుడే దేవుడు(god). ఈ ప్రపంచం మొత్తం ఆయన కిందనే ఉంటుందని ఆయన ఆధ్వర్యంలోనే సృష్టి లయలు కొనసాగుతున్నాయని పురాతన కాలం నుంచి చాలా మంది మేధావులు, కవులు, Mythologists భావన. అంతేకాకుండా Mahabharatam , Ramayanam , Bhagavatam వంటి ఇతిహాసాలలోను ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో ఎక్కడైతే దుష్టులు, నీచులు, మోసగాల్లో, కిరాతకులు ,వంచకులు పెరుగుతారో అలాంటి వారి నుండి ఈ లోకాన్ని కాపాడడానికి నేను ఆవిర్భవిస్తూ ఉంటానని వీటిలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని అవతారం లో ఉండి చెబుతాడు. అంతేకాకుండా మంచి వాళ్లకు మేలు జరగడం ఆలస్యం అవచ్చేమో కానీ కీడు మాత్రం జరగదని కూడా భారతంలో కృష్ణుడు( Krishna ) చెప్పాడు. అయినా నేటి సమాజంలో మంచి వాళ్లకు మేలు సంగతి పక్కన పెడితే కొన్ని రోజులైనా జరగకుండా నన్ను ఆ God రక్షించగలుగుతాడా అని వాపోయే గుణవంతులు ఎందరో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కృష్ణుడు చెప...
Evidence that God exists కొన్ని వందల సంవత్సరాల నుండి పూర్వికుల కాలం నుండి కూడా మన పెద్దలు God ఉన్నాడని నమ్ముతూ తమకు తోచిన విధంగా వివిధ ఆచరణీయ విధానాలలో God ని పూజించడం ఒక ఆనవాయితీగా ఆచారంగా కొనసాగుతున్నది. అలాగే దేవుడిని పూజించడం వల్ల తమ జీవితాలు మారతాయని తమలో మార్పులు వస్తాయని తాము ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఒక విధమైన నమ్మకంతో అత్యంత వినయంగా నేటికీ చాలామంది తమ యొక్క ఆచారాల్లో భాగంగా దేవుడిని సేవిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో శాస్త్ర సాంకేతిక (scince and tecnology)రంగాలలో చాలా రకాలైన మార్పులు రావడంతో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో చాలామంది శాస్త్రవేత్తలు(scientists) మేధావులు దేవుడు లేడని దేవుడు ఉన్నాడన్నది విధమైన నమ్మకం మాత్రమేనని సైన్స్ (scince)పరంగా ఆలోచిస్తే దేవుడు ఉండడం అసాధ్యమని వారు చెబుతున్నారు. అలాగే దేవుడే గనక ఉంటే ఇప్పటి సరికొత్త టెక్నాలజీలు వంటివన్నీ సరికొత్త ఆవిష్కరణలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టే వారని వారి అభిప్రాయం. ఒకవేళ God ద్వారానే సృష్టి జరిగి ఉంటే నేటి సాంకేతిక విప్లవం(technology Revolution) , సరికొత్త సైన్స్ ఆవిష్కరణలకు కొన్ని వేల సంవత్సర...
India in world wars నేటి ఆధునిక యుగంలో ప్రపంచం చవి చూసిన అత్యంత భయంకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం ( first world war) మరియు రెండవ ప్రపంచ యుద్ధం( second world war ) . ఈ రెండు యుద్ధాల్లో కూడా గతంలో మునుపెన్నడూ లేనంత ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించింది. ఈ రెండు యుద్దాలలో దాదాపు మూడు కోట్ల పై మాటే మరణాలు సంభవించి ఉంటాయని ఒక విధమైన అంచనా. ఇక ఆస్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యుద్ధంలో విజయం సాధించినా కూడా ఎక్కువగా నష్టపోయింది యూ ఎస్ ఎస్ ఆర్(USSR). ఇక బ్రిటన్, ఫ్రాన్స్ లు దాదాపు వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలో సగభాగం వరకు ఈ యుద్ధాల వల్ల కోల్పోయాయి. జర్మనీ(jarmani) అయితే అసలు దాని పూర్వ రూపాన్ని కూడా కోల్పోయింది. ప్రపంచ యుద్ధం తర్వాత రెండు ముక్కలుగా జర్మనీ ని గెలిచిన దేశాలు విభజించాయి. Also read: - బ్రిటన్ అగ్ర రాజ్య హోదా ఎలా కోల్పోయింది World Wars History :- ఈ రెండు యుద్ధాలు కూడా ప్రధానంగా ప్రపంచం లోని దాదాపు 70% దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి తమ యొక్క ఆదిపత్యం కోసం చేసుకున్న యుద్ధాలుగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు పేరు మిత్ర రాజ్యాలుగా...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి