Indian society Unchanged things దేశం లో రోజులు మారే కొద్దీ మనిషి తో పాటు Indian society కూడా మారుతుందని మనం చాలా గ్రంథాలు బుక్స్ లో చదివి ఉంటాం. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలు సరికొత్త అద్భుతాలు నేడు మన జీవితాలను ఎక్కడికో తీసుకొని వెళ్లాయి. ఇప్పుడు టెక్నాలజీతో యావత్ దేశం రూపురేఖలు కూడా దాదాపుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఒకప్పుడు నార్త్ నుంచి కాశీకి వెళ్లాలంటే దాదాపు కొన్ని నెలలు పట్టేది. ఆ సమయంలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కూడా వెంటాడుతుండేది. కాశీకి పోయిన వాడు కాటితో సమానం అన్న సామెత వాడుకలోకి వచ్చింది. కానీ నేటి కాలంలో అదే కాశీకి విమానంలో కేవలం కొన్ని గంటల్లోనే వెళ్లేలా మార్పులు వస్తున్నాయి. అలాగే అప్పట్లో వ్యవసాయం చేయాలంటే కొన్ని వందల మంది కూలీలు ఎద్దులు అవసరం. ఇది కూడా చదవండి: - ఆధునిక భారత్ లో బెంగాల్ ఎందుకు నంబర్ 1? ఇంకా విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ నేడు అంతటి కష్టం లేకుండానే ఎన్నో ఆధునిక యంత్రాలతో ఒక్కడే వందల ఎకరాలు కూడా సాగు చేసే వేసులు వచ్చేసింది. ఇలా చెబుత...
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది. బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శత...
Cricket popularity India ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు సాంప్రదాయ బద్ధమైన ఆటలు ఉన్నాయి. అలాగే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో అనేక రకాలైన ఆటలు ఆడుతూ వస్తున్నారు. కానీ ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం మొదటి వరకు కూడా భారతీయులకు తెలియని ఒక ఆట ప్రస్తుత కాలంలో భారతీయులకు ఒక పిచ్చిగా ఒక వ్యసనంగా ఎందుకు మారింది. దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఆ ఆట అంటే కూడా భారతీయులకు తెలియదు. 18 శతాబ్దంలో భారతదేశాన్ని తమ యొక్క వలస పాలిత ప్రాంతంగా మార్చుకున్న బ్రిటిష్ వారు మన దేశ ప్రజల యొక్క అలవాట్లు సాంప్రదాయాలలో తీవ్రమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. వీటి ద్వారా భారతీయుడు కూడా ఆంగ్ల వేషధారణకు లోనయ్యాడు.1854లో లార్డ్ మెకాలే ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రులకు ఒక లేఖ రాస్తూ భారతీయులు కేవలం రూపంలోనే భారతీయులని వారి యొక్క అలవాట్లు ఇంగ్లీష్ వారివని ఆ లేఖలో పేర్కొన్నారు. అలా అప్పట్లో తెచ్చిన మెకాలే కమిటీ వల్ల భారతీయులకు ఇంగ్లీష్ ఎంతో దగ్గర అయింది. దీంతో అప్పట్లో భారతీయులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంతో కొందరు ఆంగ్లేయులతో దోస్తులుగా కూడా మారారు. అలా స్నేహితులుగా మారిన ఆంగ్లేయులు ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి